Thursday, April 7, 2011

జన లోక్పాల్ బిల్ కోసం ఆందోళన ----౩ వ రోజు

౧. సోనియా గాంధీ , హజారే ఆందోళన కు మద్దత్తు తెలిపారు. (తప్పని పరిస్తుతుల్లో)
౨.ప్రభుత్వం , లోక్ పాల్ బిల్ తిరిగి రాయడానికి, సగం మంది పార్లమెంట్ సభ్యులతో సగం మంది మేధావులతో ( ఇద్దర్లో చాల తేడ ఉంది కాబట్టి) కమిటి నెలకొల్పడానికి అంగీకరించింది.కాని దాన్ని ఎవరు నాయకత్వం వహించాలి అనేది ఇంకా తేల లేదు. ఇంకా, కమిటి ఎప్పుడు నుంచి పని చెయ్యడం ప్రారంభిస్తుందో చెప్పలేదు.
౩.బుదవారం మంత్రి వర్గ మీటింగ్ లో ఈ ఆందోళన యెంత త్వరగా ముగిస్తే అంత మంచిదని, మంత్రులు అభిప్రాయపడ్డారు.(భయ పడ్డారు)
౪. సోషల్ నెట్వర్క్ లలో,మీడియా లో అన్నా ఆందోళనకు విశేష స్పందన కన్పించింది.
౫. పలు నగరాల్లో జనం ఆందోళన కు అనుకూలం గా ప్రదర్సనలు నిర్వహించారు...

ఇంకేదుకు ఆలీసం...మీరు అనండి...జై అన్నా...జై హింద్... :)

No comments:

Post a Comment